జీవో నెం 3ని పునరుద్ధరించాలని కోరుతూ విశాఖ మన్యంలో రెండో రోజు బంద్ ప్రశాంతంగా సాగుతోంది. గిరిజన ఐకాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అరకులోయలో ఎక్కడికక్కడ రహదారులను ఐకాస ప్రతినిధులు దిగ్బంధించారు. వర్తక వాణిజ్యాలను వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ చేశారు.
అరకు లోయలో ప్రశాంతంగా కొనసాగుతున్న రెండవ రోజు ఐకాస బంద్ - visakha tribal latest bandh news
అరకు లోయలో రెండవ రోజు బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వాహనాల రాకపోకలను ఐకాస ప్రతినిధులు ఆపేశారు. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి మద్దతిచ్చారు.
![అరకు లోయలో ప్రశాంతంగా కొనసాగుతున్న రెండవ రోజు ఐకాస బంద్ second day bandh going peacefully in araku valley](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7662707-19-7662707-1592452685775.jpg)
ప్రశాంతంగా జరుగుతున్నరెండవరోజు బంద్