ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ శారదా పీఠంలో రెండో రోజు కొనసాగుతున్న యాగాలు - saradhapeetam programs in vishaka

విశాఖ శ్రీశారదా పీఠంలో విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్​ నివారణను కాంక్షిస్తూ యాగాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

saradhapeetam-programs-in-vishaka
saradhapeetam-programs-in-vishaka

By

Published : Mar 20, 2020, 10:04 AM IST

విశాఖ శారదా పీఠంలో రెండోరోజు కొనసాగుతున్న యాగాలు

విశాఖ శ్రీశారదా పీఠంలో విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్​ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భాగయ్య పాల్గొన్నారు. యాగం అనంతరం పీఠప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details