విశాఖ శ్రీశారదా పీఠంలో విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భాగయ్య పాల్గొన్నారు. యాగం అనంతరం పీఠప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు.
విశాఖ శారదా పీఠంలో రెండో రోజు కొనసాగుతున్న యాగాలు - saradhapeetam programs in vishaka
విశాఖ శ్రీశారదా పీఠంలో విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ నివారణను కాంక్షిస్తూ యాగాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
saradhapeetam-programs-in-vishaka