ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చక్కెర కర్మాగారంలో శానిటేషన్​ ఛాంబర్​ ప్రారంభం - చక్కెర కర్మాగారంలో శానిటేషన్​ ఛాంబర్​ ఏర్పాటు

చక్కెర కార్మికులను, రైతులను వైరస్​ నుంచి రక్షించేందుకు గోవాడ చక్కెర కర్మాగారంలో శానిటేషన్ ఛాంబర్​ను ప్రారంభించారు. వైరస్ నాశక ద్రావణాన్ని వారిపై పిచికారీ చేస్తున్నారు.

Sanitation Chamber  open at the Govada Sugar Factory in visakha district
Sanitation Chamber open at the Govada Sugar Factory in visakha district

By

Published : Apr 11, 2020, 10:34 AM IST

విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో శానిటేషన్ ఛాంబర్​ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. కార్మికులు, రైతులకు కరోనా వైరస్​ నుంచి రక్షణ కల్పించేందుకు ఛాంబర్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. కర్మాగారంలో శానిటేషన్ చర్యలు చేపట్టామని.. కార్మికులకు తగు సదుపాయాలను కల్పిస్తున్నామని యాజమాన్య సంచాలకులు సన్యాసినాయుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details