ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకొండి: ఎమ్మెల్యే

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్వంలో... పాడేరు మండలం చింతగొంది అంగన్​వాడీ కేంద్రంలో మహిళలకు అవసరమైన వస్తువుల అమ్మకం ప్రారంభించారు.

By

Published : Nov 1, 2019, 9:04 PM IST

ఆడవారి ప్యాడ్స్ అందిస్తున్న అధికారులు

గిరిజన మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకొండి: ఎమ్మెల్యే

విశాఖ ఏజెన్సీలోని అంగన్​వాడీ కేంద్రాల్లో మహిళలకు అసరమైన వస్తువుల అమ్మకం ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్వంలో మొదటగా పాడేరు మండలం చింతగొందిలో ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. యువతులు, మహిళలు నెలసరి సమయాల్లో, గర్భస్థ రుతుసమయంలో సరైన సదుపాయలు లేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే అతి తక్కువధరకు అవసరమైన వస్తువులు పంపిణీ చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలోని ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details