విశాఖ జిల్లా పెదబయలు మండలం గంపరాయి సచివాలయ ఉద్యోగినిపై వేధింపులను నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తనను చుట్ట పులి ప్రశాంత్ అనే యువకుడు వేధిస్తున్నాడంటూ బాధితురాలు ఆరోపించారు. దీనిని నిరసిస్తూ సీతగుంట సచివాలయం ఆవరణలో సచివాలయం ఉద్యోగులంతా ధర్నాకు దిగారు. మహిళా ఉద్యోగులపై దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం పెదవేగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సచివాలయ ఉద్యోగినిపై వేధింపులను నిరసిస్తూ ఆందోళన - visakha district latest news
ప్రశాంత్ అనే యువకుడు తనను వేధిస్తున్నాడంటూ విశాఖ జిల్లా పెదబయలు మండలం గంపరాయి సచివాలయంలో పనిచేస్తున్న మహిళ ఆరోపించారు. దీంతో సచివాలయ ఉద్యోగులంతా ధర్నాకు దిగారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉద్యోగినిపై వేధింపులను నిరసిస్తూ గంపరాయి సచివాలయ సిబ్బంది ఆందోళన