ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాండవ నది వంతెన వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - road accident in payakaraopeta

విశాఖ జిల్లా పాయకరావుపేట తాండవ నది వంతెన జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పట్టణంలోని దుర్గాకాలనీకి చెందిన బండారు ధనుంజయ్​(50)గా గుర్తించారు. విశాఖ నుంచి తుని వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది.

road-accident-in-visakha-district
తాండవ నది వంతెన వద్ద రోడ్డు ప్రమాదం

By

Published : Jan 25, 2020, 11:51 PM IST

తాండవ నది వంతెన వద్ద రోడ్డు ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details