ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యంలో ఘనంగా రథసప్తమి వేడుకలు - rathasapthami latest news vishakha

పాడేరు మన్యంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సూకురుపుట్టులో వెలసిన సూర్య దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

rathasapthami
మన్యంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

By

Published : Feb 19, 2021, 7:29 PM IST

విశాఖ మన్యంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. పాడేరు మండలం సూకురుపుట్టులో వెలసిన సూర్య దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ నుంచి లోగేష్ చంద్ గురువులు భక్తులకు సూర్య భగవానుని విశిష్టతలను వివరించారు. దేవాలయంలో పూజలు చేసి నగర సంకీర్తన చేశారు. అనంతరం పలు భక్తి సంఘాలు ఏజెన్సీ ప్రత్యేక నృత్యమైన థింసా డ్యాన్స్ వేసి అలరించారు.

ABOUT THE AUTHOR

...view details