పాయకరావుపేట నియోజకవర్గం రాజానగరం గ్రామస్థులు తహసీల్దార్, ఎమ్మెల్యేను కలిశారు. రొయ్యల సాగు చెరువుల కారణంగా తాగునీటి వనరులు జలమయం అవుతున్నాయని ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. చెరువుల సాగుకు సంబంధించిన యాజమానులు ఎటువంటి నిబంధనలు పాటించడం లేదని వాపోయారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
'రొయ్యలసాగుతో తాగునీరు కలుషితం'
రొయ్యల సాగు కారణంగా తాగునీటి వనరులు కాలుష్యమవుతున్నాయని రాజానగరం గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఎమ్మెల్యేలకు వినతిపత్రం అందజేశారు.
తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన రాజానగరం గ్రామస్థులు