ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో.. వాల్తేర్ రైల్వే డివిజన్ ఉన్నతాధికారి మృతి - corona deaths in waltair news

తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్లో​ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్​గా పనిచేస్తున్న విజయ్ కుమార్.. కరోనాతో మరణించారు. ఆయన మృతిపై రైల్వే ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.

assistant commercial manager
వాల్తేర్ డివిజన్​లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ వినోద్​ కుమార్​

By

Published : May 10, 2021, 8:36 PM IST

తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్​లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్, ప్రజా సంబంధాల అధికారి విజయ్ కుమార్ కోవిడ్ తో మరణించారు. కొద్ది రోజులుగా నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్​లో ఆయన చికిత్స పొందారు.

వైరస్ తో పోరాడి.. ఇవాళ పరిస్థితి విషమించగా తుదిశ్వాస విడిచారు. డీఆర్ఎం కార్యాలయంలో కమర్షియల్ అధికారిగా ఏళ్లుగా ఆయన సేవలందించారు. విజయ్ కుమార్ మృతిపై రైల్వే అధికారులు, ఉద్యోగులు సంతాపం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details