విశాఖ జిల్లా పాడేరులో గిరిజన ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను నిరసిస్తూ... పాడేరులో గిరిజనులు అందోళన బాటపట్టారు. పాడేరులోని జాయింట్ యాక్షన్ కమిటీ సంఘ సభ్యులు షెడ్యూల్ పత్రాలను భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లోని జెడ్పీటీసీ స్థానాలను 7 బీసీలకు, 4 జనరల్స్కు కేటాయించడంతో గిరిజనులు మండి పడుతున్నారు. ఎక్కువగా గిరిజనులు ఉన్న ఏజెన్సీలో గిరిజనేతరులకు స్థానాలు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాడేరులో గిరిజనుల ఆగ్రహం.. ఎన్నికల షెడ్యూల్ ప్రతులు దగ్దం - local bodies' election schedule latest news update
గిరిజన ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఏజెన్సీ 11 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలను ఏడు బీసీలకు, నాలుగు జనరల్స్కు కేటాయించడంతో పత్రాలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు.
![పాడేరులో గిరిజనుల ఆగ్రహం.. ఎన్నికల షెడ్యూల్ ప్రతులు దగ్దం local bodies' election schedule](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5708889-991-5708889-1579005611399.jpg)
పాడేరులో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్కు వ్యతిరేక నిరసనలు
పాడేరులో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్కు వ్యతిరేక నిరసనలు
ఇవీ చూడండి...