ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జుత్తాడలో తీవ్ర ఉద్రిక్తత.. హోంమంత్రి, కలెక్టర్​ రావాలంటున్న మృతుల బంధువులు

విశాఖ జిల్లా జుత్తాడలో ఉద్రిక్తత నెలకొంది. హత్య సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబీకులు... ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Apr 15, 2021, 5:52 PM IST

protest in jutthada
జుత్తాడలో ఉద్రిక్తత

జుత్తాడలో ఉద్రిక్తత

విశాఖపట్నం జిల్లా జుత్తాడ గ్రామంలో దారుణ హత్యలపై.. ఉద్రిక్తత కొనసాగుతోంది. ఘటనపై మృతుల బంధువులు.. ఆందోళనకు దిగారు. ఆరుగురిని అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి సుచరిత, జిల్లా కలెక్టర్​ సంఘటనా స్థలానికి రావాలన్నారు. లేనిపక్షంలో మృతదేహాలను తరలించేది లేదని స్పష్టం చేశారు.

అనుబంధ కథనాలు:

ABOUT THE AUTHOR

...view details