విశాఖ పాడేరు ఏజెన్సీలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని.. కొండమార్గంలో ఆస్పత్రికి తీసుకువస్తుండగా మృతి చెందింది. జి.మాడుగుల మండలం అడ్డులు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మకు.. సోమవారం అర్థరాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబీకులు ఆమెను జి.మాడుగుల ఆస్పత్రికి తరలించేందుకు 108కు సమాచారం ఇచ్చారు. రహదారి సౌకర్యం లేక ఆ వాహనం గ్రామానికి చేరుకోలేదు.
ఇదీ చదవండి:'రాక్ గార్డెన్' అందాలు చూడతరమా!