ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 29, 2020, 6:00 AM IST

ETV Bharat / state

ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో పోస్టర్ల కలకలం

మావోయిస్టులకు కరోనా సోకిందని వారికి ఆశ్రయం కల్పించవద్దని కోరుతూ..ఒడిశా పోలీసులు ఆంధ్ర సరిహద్దుల్లోని గ్రామాల్లో పోస్టర్లు అంటించారు. వారికి సాయం చేస్తే.. వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

సరిహద్దుల్లో పోస్టర్ల కలకలం
సరిహద్దుల్లో పోస్టర్ల కలకలం

సరిహద్దుల్లో పోస్టర్ల కలకలం

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కరోనా వ్యాధి సోకిన మావోయిస్టులు గ్రామాల్లోకి వస్తున్నారని వారికి ఆశ్రయం కల్పించవద్దని ఒడిశా పోలీసులు పోస్టర్లు అంటించారు. కరోనా సోకిన వ్యక్తులకు సహాయం చేస్తే మీకు వ్యాధి సోకే ప్రమాదం ఉందని పోస్టర్లలో హెచ్చరించారు. మావోయిస్టులు తారసపడితే తమకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details