ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 31, 2019, 9:08 PM IST

ETV Bharat / state

విశాఖ మన్యంలో 420 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ జిల్లా పాడేరు మన్యం నుంచి అక్రమంగా తరలిస్తోన్న 420 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడిన ఎనిమిది మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

police ceazed 420kgs ganjai at vishaka paderu
విశాఖ మన్యంలో 420 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ మన్యంలో 420 కిలోల గంజాయి పట్టివేత

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details