ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ఫోటో ట్రేడ్​ షో ను ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి

ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం విశాఖలో ఫోటో ట్రేడ్ ఫెర్​ ను ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ షో ను మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు.

By

Published : Sep 7, 2019, 1:46 PM IST

విశాఖలో ఫోటో ట్రేడ్​ను ప్రారంభించిన మంత్రి ముత్తం శెట్టి

విశాఖలో ఫోటో ట్రేడ్​ను ప్రారంభించిన మంత్రి ముత్తం శెట్టి

విశాఖ పీఎంపాలెం'వి'కన్వెన్షన్ లో ఫోటో ట్రేడ్ ఎగ్జిబిషన్ ను పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు.మూడు రోజులపాటు జరుగే ఈ షో లోని ప్రతి స్టాల్ ను మంత్రి ముత్తంశెట్టి సందర్శించి,ఫొటోగ్రఫి తీరుతెన్నులను పరిశీలించారు.ట్రేడ్ షోలతో టెక్నాలజీలో వస్తున్న మార్పులు ప్రతి ఫోటో గ్రాఫర్,వీడియో గ్రాఫర్ కి తెలుసుకునేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటో గ్రాఫర్ అసోసియోషన్ ప్రెసిడెంట్ మాదాల రమేష్,సెక్రటరీ సత్యనారాయణ,విశాఖ ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్స్,వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు

ABOUT THE AUTHOR

...view details