ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భీమిలి బీచ్​లో భక్తుల పుణ్యస్నానాలు - భీమిలి సముద్ర తీరంలో భక్తుల పుణ్యస్నానాలు

విశాఖ జిల్లా భీమిలి సముద్రతీరంలో భక్తులు పోటెత్తారు. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని వేలాది మంది సముద్ర స్నానాలు ఆచరించారు.

Magh purnima
భీమిలి బీచ్​లో పుణ్యస్నానాలు

By

Published : Feb 27, 2021, 3:51 PM IST

భీమిలి సముద్ర తీరం భక్తులతో కిటకిటలాడింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘపౌర్ణమి రోజున పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరిస్తే సద్గుణాలు పొందుతారని భక్తుల విశ్వాసం. అలాగే కొందరు పితృ కర్మలను జరిపారు.

ABOUT THE AUTHOR

...view details