భీమిలి సముద్ర తీరం భక్తులతో కిటకిటలాడింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘపౌర్ణమి రోజున పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరిస్తే సద్గుణాలు పొందుతారని భక్తుల విశ్వాసం. అలాగే కొందరు పితృ కర్మలను జరిపారు.
భీమిలి బీచ్లో భక్తుల పుణ్యస్నానాలు - భీమిలి సముద్ర తీరంలో భక్తుల పుణ్యస్నానాలు
విశాఖ జిల్లా భీమిలి సముద్రతీరంలో భక్తులు పోటెత్తారు. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని వేలాది మంది సముద్ర స్నానాలు ఆచరించారు.
భీమిలి బీచ్లో పుణ్యస్నానాలు