చేపలు పడదామని వెళ్లి మృత్యు వలకు చిక్కాడు...
చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదపుశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు ఓ గిరిజనుడు. ఈ విషాదకర సంఘటన విశాఖ మన్యం పాడేరు మండలంలో జరిగింది.
చేపలు వేటకు వెళ్లి మృత్యు ఒడికి
ఇదీ చదవండి : జాగిలాల విశ్వాసం...యజమాని ఆచూకీ లభ్యం