ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చేపలు పడదామని వెళ్లి మృత్యు వలకు చిక్కాడు...

చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదపుశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు ఓ గిరిజనుడు. ఈ విషాదకర సంఘటన విశాఖ మన్యం పాడేరు మండలంలో జరిగింది.

By

Published : Aug 28, 2019, 9:53 AM IST

Published : Aug 28, 2019, 9:53 AM IST

చేపలు వేటకు వెళ్లి మృత్యు ఒడికి

చేపలు వేటకు వెళ్లి మృత్యు ఒడికి
విశాఖ మన్యం పాడేరు మండలం కావురాయి గ్రామ చెరువులో చేపల పట్టాడానికి వెళ్లిన కొండబాబు ప్రమాదపుశాత్తు ఆ చెరువులోనే పడి మృతి చెందాడు. కొండబాబు చెరువులో మునిగిపోవటాన్ని గమనించిన గ్రామస్థులు విపత్తు నిర్వహణ సిబ్బందికి సమాచారం అందించారు. ఎన్డీఆర్‌ఎప్‌ సిబ్బంది వచ్చి తీవ్రంగా గాలించి అతి కష్టమ్మీద మృతదేహాన్ని వెలికి తీశారు.

ABOUT THE AUTHOR

...view details