విశాఖ జిల్లా పాయకరావుపేట పరిధిలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా.. నలుగురు మహిళలు గాయపడ్డారు. ఉద్ధండపురం వద్ద లారీ ఢీకొని వ్యక్తి మరణించాడు. దార్లపూడి సమీపంలో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళలు గాయపడ్డారు. రెండు ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి, నలుగురుకి గాయాలు - lorry hit person died in udhandapuram
రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ వ్యక్తి మరణించాడు. నలుగురు మహిళలు గాయపడ్డారు. విశాఖ జిల్లా పాయకరావుపేట పరిధిలోని ఉద్ధండపురం, దార్లపూడిలో ఈ ఘటనలు జరిగాయి. లారీ ఢీకొని ఒకరు మరణించగా.. ఆటో-కారు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు.
![వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి, నలుగురుకి గాయాలు road accident in payakaraopeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10669400-164-10669400-1613579409541.jpg)
పాయకరావుపేట పరిధిలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు