ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ తూర్పు నౌకాదళ స్థావరంలో రక్తదాన శిబిరం - విశాఖ తూర్పు నౌకాదళంలో రక్తదాన శిబిరం తాజా వార్తలు

విశాఖ తూర్పు నౌకాదళ స్థావరంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ...పలువురు నావికాదళ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు, సివిల్ ఉద్యోగులు రక్తదానం చేశారు.

విశాఖ తూర్పు నౌకాదళంలో  రక్తదాన శిబిరం
విశాఖ తూర్పు నౌకాదళంలో రక్తదాన శిబిరం

By

Published : Nov 12, 2020, 8:47 PM IST

విశాఖ తూర్పు నౌకాదళ స్థావరంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాది డిసెంబరులో నిర్వహించే నౌకాదళ దినోత్సవం సందర్భంగా నేవల్ డాక్ యార్డులో రక్తదాన శిబిరాన్ని సర్జన్ రియర్ అడ్మిరల్ డాక్టర్ సీఎస్ నాయుడు ప్రారంభించారు. విశాఖ కెజిహెచ్ , ఎన్టీఆర్ స్మారక బ్లడ్ బ్యాంకుల సహకారంతో శిబిరం నిర్వహించారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ...పలువురు నావికాదళ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు, సివిల్ ఉద్యోగులు రక్తదానం చేశారు. 316 యూనిట్ల రక్తాన్ని బ్లడ్ బ్యాంకుకు అందించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details