ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పసికందును కోల్పోయిన తల్లిదండ్రులపై కేసులా?: లోకేశ్

By

Published : May 11, 2020, 1:39 PM IST

ప్రాణాలు తీసిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై కేసులు, అరెస్టులు లేవని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజ్ కారణంగా ముక్కు పచ్చలారని పసికందును కోల్పోయిన తల్లిదండ్రులపై కేసులా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని లోకేశ్​ ట్వీట్ చేశారు.

పసికందును కోల్పోయిన తల్లిదండ్రులపై కేసులా?
పసికందును కోల్పోయిన తల్లిదండ్రులపై కేసులా?

పసికందును కోల్పోయిన తల్లిదండ్రులపై కేసులా?: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details