ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజనులతో కలిసి ఎంపీ మాధవి 'సంక్రాంతి చిందు' - విశాఖ మన్యంలో సంక్రాంతి సంబరాలు తాజా వార్తలు

విశాఖ మన్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కొయ్యూరు మండలం వెలగలపాలెంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ మాధవి పాల్గొన్నారు. పేదలకు వస్త్రదానం చేశారు. గిరిజనులతో కలిసి చిందేశారు.

mp madhavi celabrate sankranth
గిరిజనులతో కలిసి చిందేసిన ఎంపీ మాధవి

By

Published : Jan 15, 2020, 10:28 PM IST

గిరిజనులతో కలిసి చిందేసిన ఎంపీ మాధవి

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం వెలగలపాలెంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎంపీ మాధవి సందడి చేశారు. పేదలకు వస్త్రదానం చేశారు. సంక్రాంతి పండుగ గిరిజన సాంప్రదాయాలకు ప్రతీక అని, సాంకేతిక పరంగా దేశం ముందడుగు వేస్తున్నా మన సంప్రదాయాలు మరిచిపోకూడదని అన్నారు. వేడుకల్లో ఏర్పాటు చేసిన భజన, కోలాటం, చెట్టుభజన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. కోలాటంలో గిరిజనులతో కలిసి ఎంపీ మాధవి చిందేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details