ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 10, 2020, 7:35 AM IST

ETV Bharat / state

'కంటైన్మెంట్ జోన్లలో ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడండి'

విశాఖ జిల్లా అనకాపల్లిలో కరనా తీవ్రత ఉన్న గవరపాలెం, చింత వారి వీధి ప్రాంతాలను అధికారులు కంటైన్మెెంట్ జోన్​లుగా ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ పర్యటించారు. పరిస్థితిని పరిశీలించారు.

mla gudivada amarnadh reddy
కంటోన్మెంట్​ జోన్​లలో ఎమ్మెల్యే పర్యటన

కంటైన్మెంట్​ జోన్​లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సూచించారు. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ఆర్డివో సీతారామారావు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తితో సమావేశమయ్యారు. రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలన్నారు. కంటైన్మెంట్​ జోన్​లలో పరిస్థితిని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్​లు పరిశీలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details