ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గణబాబు పర్యటన

విశాఖ జిల్లా గాజువాక ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే గణబాబు సందర్శించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. గోడ కూలి మృతి చెందిన బాధితుల కుటుంబాన్ని పరామర్శించారు.

By

Published : Oct 12, 2020, 3:07 PM IST

MLA Ganababu's visit to threatened area at gajuwaka
ముప్పు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గణబాబు పర్యటన

విశాఖ జిల్లా గాజువాక తుపాను ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. నిన్న రాత్రి గోడ కూలి ఇద్దరు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేశారు.

అల్పపీడన ప్రభావంతో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details