విశాఖ జిల్లా గవర కంచరపాలెంలో దాడికి గురైన తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి శరగడం రాజశేఖర్ను ఎమ్మెల్యే గణబాబు పరామర్శించారు. రాజశేఖర్పై దుండగులు రాళ్లతో దాడి చేయటం అన్యాయమన్నారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఓటు వేయకుంటే అభివృద్ధి పనులు చేయమని చెప్పటం, సంక్షేమ పథకాలు ఇవ్వకపోవటం ఎప్పుడూ చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడికి గురైన తెదేపా అభ్యర్థిని పరామర్శించిన ఎమ్మెల్యే గణబాబు - MLA Ganababu latest news
దాడికి గురైన తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి శరగడం రాజశేఖర్ను ఎమ్మెల్యే గణబాబు పరామర్శించారు. ఓటమి భయంతో ప్రత్యర్థి వర్గం బెదిరింపులు, దాడులకు పాల్పడుతోందని ఆయన అన్నారు.

దాడికి గురైన తెదేపా అభ్యర్థికి ఎమ్మెల్యే గణబాబు పరామర్శ