ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శారదా పీఠాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాజా సమాచారం

విశాఖ పెందుర్తిలోని శ్రీ శారదా పీఠాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ సందర్శించారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Minister Vellampalli Srinivas
శారదా పీఠాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

By

Published : Feb 5, 2021, 12:28 PM IST

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ పెందుర్తిలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. అక్కడి రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details