రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖ, సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి.. తీర్థప్రసాదాలను అందజేశారు.
సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి అవంతి శ్రీనివాస్ - సింహాద్రి అప్పన్న తాజా సమాచారం
విశాఖ, సింహాద్రి అప్పన్నని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
![సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి అవంతి శ్రీనివాస్ Minister Avanti Srinivas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11438518-886-11438518-1618657034630.jpg)
మంత్రి అవంతి శ్రీనివాస్
కరోనా ఉద్ధృతి దృష్ట్యా సింహాచలం వరాహనృసింహస్వామి దేవాలయంలో కప్ప స్తంభం ఆలింగనాలు, తీర్థం పంపిణీ నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది.
ఇదీ చదవండీ..యథేచ్ఛగా దొంగ ఓట్లు.. తిరుపతి ఓటర్ల ఆగ్రహం