ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2020, 4:39 PM IST

ETV Bharat / state

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి ముత్తంశెట్టి. అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

Minister Muthamsetti
మంత్రి ముత్తంశెట్టి

విశాఖ జిల్లా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ABOUT THE AUTHOR

...view details