ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 21, 2021, 1:13 PM IST

ETV Bharat / state

అప్పన్న సేవలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

సింహాచలం అప్పన్నను రాష్ట్ర మంత్రి గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో పండితులు, అధికారులు.. మంత్రికి స్వాగతం పలికారు.

Minister Mekapati Gautam Reddy in the service of his father
అప్పన్న సేవలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

సింహాచలం అప్పనన్ను రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్థించినట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. చాలా సవంత్సరాల తర్వాత స్వామి దర్శన భాగ్యం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ చరిత్ర, విశిష్టతను వేదపండితులను అడిగి తెలుసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details