మంత్రి అవంతితో ఈటీవీ భారత్ ముఖాముఖి
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులందర్నీ ఆదుకుంటామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. బాధిత గ్రామాల్లో శాశ్వత ప్రాతిపదికన ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్తో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి.