ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 24, 2020, 9:18 AM IST

ETV Bharat / state

'మాస్కు లేకుండా బయటికొస్తే కఠిన చర్యలు తప్పవు'

మాస్కులు లేకుండా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని అనకాపల్లి ట్రాఫిక్​ సీఐ బాబూజీ హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు మాస్కులతో పాటుగా హెల్మెట్​ను కచ్చితంగా ధరించాలన్నారు.

masks wear compulsory in anakapalle town
మాస్కులు తప్పనిసరి

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని విశాఖ జిల్లా అనకాపల్లి ట్రాఫిక్​ సీఐ బాబూజీ సూచించారు. మాస్కులు లేకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details