ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సబ్బుపై శివయ్యని చిత్రీకరించిన సూక్ష్మ కళాకారుడు - విశాఖ జిల్లా తాజా వార్తలు

విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరు గ్రామానికి చెందిన యువ సూక్ష్మ కళాకారుడు గోపాల్​ తన ప్రతిభతో అందరిని ఆకటుకుంటున్నాడు. సబ్బుపై శివుని ప్రతిరూపాన్ని చిత్రీకరించి పలువురి మన్ననలు పొందుతున్నాడు.

lord siva
సబ్బుపై శివుని రూపాన్ని చిత్రికరించిన సూక్ష్మ కళాకారుడు

By

Published : Mar 11, 2021, 4:54 PM IST

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా.. ఎం.కోడూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు గోపాల్.. సబ్బుపై మహాశివుని ప్రతిరూపం చిత్రీకరించాడు. మూడు గంటలపాటు శ్రమించి.. ఈ చిత్రాన్ని రూపొందించాడు. శివలింగంపై శివుని రూపం ఉన్నట్లుగా ఆకృతిని చిత్రీకరించారు. ఇతడు ప్రతి పండుగ.. దేశ నాయకుల జయంతి, వర్ధంతి సందర్భంగా పలు చిత్రాలను సబ్బులు, సుద్ద ముక్కలతో తయారుచేసి మంచి గుర్తింపు పొందాడు.

ABOUT THE AUTHOR

...view details