ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నర్సీపట్నంలో కొనసాగుతున్న వైకాపా వలసలు' - నర్సీపట్నం

విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తలు 300మంది మంత్రి అయ్యన్న తనయుడు విజయ్ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు.

చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో తెదేపాలోకి చేరిన వైకాపా కార్యకర్తలు

By

Published : Mar 25, 2019, 6:54 AM IST

చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో తెదేపాలోకి చేరిన వైకాపా కార్యకర్తలు
విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో రాజకీయ వలసలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నర్సీపట్నం మండలం పెద్ద బొడ్డేపల్లి గ్రామానికి చెందిన సుమారు 300 మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. మంత్రి అయ్యన్న తనయుడు చింతకాయల విజయ్ బాబు వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details