ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్వారంపూడి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన జనసైనికులు - latest news of kakinada city mla viral speech

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మను విశాఖ జిల్లా అనకాపల్లిలో జనసైనికులు దగ్ధం చేశారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్​లో ద్వారంపూడిపై ఫిర్యాదు చేశారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు.

janasena fire on kakinada city mla
ద్వారంపూడి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన జనసైనికులు

By

Published : Jan 13, 2020, 11:21 AM IST

ద్వారంపూడి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన జనసైనికులు

ఇదీ చూడండి

ABOUT THE AUTHOR

...view details