ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా జగన్నాథస్వామి సంబరం

విశాఖ జిల్లాలో జగన్నాథ స్వామి సంబరం కన్నుల పండువగా జరిగింది. భక్తులు పెద్దఎత్తున హాజరై ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు.

By

Published : Jul 14, 2019, 9:45 AM IST

వైభవంగా జగన్నాథస్వామి సంబరం

విశాఖ జిల్లా మాడుగుల మండలం కె.జె. పురంలో జగన్నాథ స్వామి సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కడవలు తలమీద పెట్టుకుని ఊరేగింపుగా తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. ఏటా ఆషాఢమాసంలో ఈ ఉత్సవాలు చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు తెలిపారు.

వైభవంగా జగన్నాథస్వామి సంబరం

ABOUT THE AUTHOR

...view details