ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైభవంగా జగన్నాథుని రథ యాత్ర' - iscon

విశాఖలో జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్ని స్వామి వారి రథాన్ని లాగారు.

'వైభవంగా జగన్నాథుని రథ యాత్ర'

By

Published : Jul 5, 2019, 6:21 AM IST

ఇస్కాన్ ఆధ్వర్యంలో విశాఖ లో జగన్నాథ రథ యాత్ర ఘనంగా జరిగింది. జైలు రోడ్ ఎదుట నాలుగు భారీ రథాలతో చేపట్టిన ఈ రథయాత్రను జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్, ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య జి నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల కోలాటాలు, చిన్నారులు మద్దులొలికించే నృత్యాలు, రాధా కృష్ణులు వేషధారణలు అందరినీ ఆక్టట్టుకున్నాయి. యాత్ర అనంతరం గురజాడ కళాక్షేత్రంలో జగన్నాథ బలరాం, సుభద్రలకు ప్రత్యేక పూజలు చేశారు.

'వైభవంగా జగన్నాథుని రథ యాత్ర'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details