ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటర్ పరీక్షలు ప్రారంభం: విశాఖలో విద్యార్థుల ఆందోళన - విశాఖలో విద్యార్థుల ఆందోళన

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్‌ బోర్డు అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్ పరీక్షలు ప్రారంభం

By

Published : Mar 4, 2020, 9:42 AM IST

ఇంటర్ పరీక్షలు ప్రారంభం

విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో 15 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆందోళన చేశారు. తమకు హాల్‌టికెట్లు రాలేదని 15 మంది విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. హాజరుశాతం తక్కువగా ఉన్నందున హాల్‌టికెట్లు రాలేదని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details