విశాఖపట్నం జిల్లా జి. మాడుగుల మండలంలోని మద్దిగరువు గ్రామంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన ఒడిశా మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 1104 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు.
పాడేరు మన్యంలో ఒడిశా మద్యం పట్టివేత - news updates in paderu
విశాఖపట్నం జిల్లా పాడేరు మన్యంలో అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్టు చేసి, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
![పాడేరు మన్యంలో ఒడిశా మద్యం పట్టివేత huge odisha wine seized in paderu vizag district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11167118-845-11167118-1616750524277.jpg)
పాడేరు మన్యంలో ఒడిశా మద్యం పట్టివేత