ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 30, 2020, 5:55 PM IST

ETV Bharat / state

'కష్టపడి పని చేసేవారికి పార్టీలో సముచిత స్థానం కల్పించారు'

విశాఖ వైసీపీ కార్యాలయంలో మత్స్యకార ఛైర్మన్ కోలా గురువులు, నూతనగా నియమించిన వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లను పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ ఎంపీ సత్యనారాయణ పాల్గొన్నారు.

Honors program to Fisheries Chairman and Corporation Directors
కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం కల్పించారు

పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న ప్రతి వ్యక్తిని వైకాపా గుర్తించి సముచిత స్థానం కల్పించిందని విశాఖ ఎంపీ సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో మత్స్యకార ఛైర్మన్ కోలా గురువులు, నూతనగా నియమించిన వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లకు పార్టీ శ్రేణులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కోలా గురువులు, డైరెక్టర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు, నగర వైకాపా నేతలు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details