లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో చాలమంది పేదలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.వారికి సాయం చేసేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు,మానవాతా వాదులు మందుకొచ్చారు.వారితో పాటు హిజ్రాలు తమకు తోచినంత సాయం చేయాలనే ఉద్దేశంతో విశాఖలో పేదవారికి ఆహారపొట్లాలు అందజేశారు.
పేదవారికి ఆహారం అందించిన హిజ్రాలు - @corona ap cases #corona list inAP
లాక్డౌన్ కారణంగా ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి కొంతమంది దాతలు ముందుకొచ్చి ఆహారాన్ని అందిస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో హిజ్రాలు సైతం ముందుకొచ్చారు. తోచినంత చందాలు వేసుకుని పేదవారికి ఆహార పొట్లాలు అందజేశారు.

పేదవారికి ఆహారం అందించిన హిజ్రాలు