ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యంలో భారీ వర్షం... ఆందోళనలో గిరిజనం.. - latest news on rain at paderu

ఓ వైపు లాక్​డౌన్, మరోవైపు భారీ వర్షాలు మన్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి. పాడేరులో ఈదురుగాలులతో కూడిన వర్షానికి పెద్ద పెద్ద చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

heavy rain at paderu in visakhapatnam district
మన్యంలో వర్షానికి నెలకొరిగిన చెట్లు

By

Published : Apr 19, 2020, 9:15 AM IST

విశాఖ మన్యం పాడేరులో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం 2 గంటల పాటు అక్కడి వారిని ఆందోళనకు గురి చేసింది. స్థానిక ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో విద్యుత్​ తీగలపై భారీ వృక్షం కూలిపోయి.. విద్యుత్​ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హుకుంపేటలో వడగళ్ల వాన పడింది.

ABOUT THE AUTHOR

...view details