ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి

విశాఖ జిల్లా జుత్తాడ ఘటన మృతదేహాలకు కేజీహెచ్‌లో శవపరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం శివాజీపాలెం శ్మశానవాటికలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.

By

Published : Apr 16, 2021, 8:38 PM IST

funerals-completed-of-juthada-deaths-in-vizag-district
జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి

జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా జుత్తాడ మృతుల శవపరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం మృతదేహాలను శివాజీపాలెం శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ బమ్మిడి విజయ్.. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details