ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2020, 4:43 PM IST

ETV Bharat / state

రెడ్​జోన్​లో బత్తాయి పండ్ల పంపిణీ

అనకాపల్లి ఢీఎస్పీ శ్రావణి చేతుల మీదుగా వైకాపా నాయకులు ఇంటింటికీ బత్తాయి పండ్లు పంపిణీ చేశారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రచారం చేశారు.

fruits Distribution to red zone
రెడ్​జోన్​లో బత్తాయి పండ్లు పంపిణీ

విశాఖ జిల్లా కశింకోట మండలంలోని చింతలపాలెం గ్రామంలో ఇంటింటికీ బత్తాయి పండ్లు పంపిణీ చేశారు. గ్రామంలోని వృద్ధురాలికి కరోనా సోకిన కారణంగా.. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించారు. ప్రజలకు పోషకాహారం అందాలన్న లక్ష్యంతో.. వైకాపా నాయకులు మళ్ళ బుల్లిబాబు ఆర్థిక సాయంతో ఇంటింటికీ బత్తాయి పండ్లను పంచారు.

అనకాపల్లి ఢీఎస్పీ శ్రావణి చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని ప్రచారం చేశారు. లాక్ డౌన్ ఆంక్షలు పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details