ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నష్టపరిహారం చెల్లించాలని బాధితుల నిరసన - vishakapatnam latest news

విశాఖ-చెన్నై కారిడార్ భూసేకరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

ర్యాలీగా బయలుదేరిన బాధితులు
ర్యాలీగా బయలుదేరిన బాధితులు

By

Published : Nov 4, 2020, 6:22 PM IST

విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో చేపట్టిన విశాఖ-చెన్నై కారిడార్ లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. అమలాపురం పంచాయతీ పాటిమీద, ములపార గ్రామస్థులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి౦చారు. అనంతరం పరిహారం అందించాని తహసీల్దార్​కు వినతిపత్రాన్ని అందించారు.

ABOUT THE AUTHOR

...view details