రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే మంత్రులు మాట్లాడే మాటలు దారుణంగా ఉన్నాయని.. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆగ్రహించారు. విగ్రహాలపై పైశాచిక దాడి జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
'ఆలయాలపై దాడుల గురించి మంత్రులు మాట్లాడే తీరు దారుణం' - మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు వార్తలు
దేవాలయాల మీద దాడులపై మంత్రులు మాట్లాడే తీరు దారుణమని.. భాజపా నేత కామినేని శ్రీనివాసరావు అన్నారు. వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం సరికాదన్నారు.
!['ఆలయాలపై దాడుల గురించి మంత్రులు మాట్లాడే తీరు దారుణం' former minister kamineni srinivas rao fires on government over attacks on temples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10126250-477-10126250-1609840779696.jpg)
'ఆలయ దాడులపై మంత్రులు మాట్లాడే తీరు దారుణం': కామినేని శ్రీనివాసరావు