ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖకు చేరుకున్న మత్స్యకారులు - విశాఖకు చేరిన మత్స్యకారులు

గుజరాత్​లోని వీరావల్​లో చిక్కుకున్న మత్స్యకారులు విశాఖ నగరానికి చేరుకున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో వారిని ఉంచారు.

FISHERMEN REACHED TO VIZAG
విశాఖకు చేరుకున్న మత్స్యకారులు

By

Published : May 2, 2020, 6:05 PM IST

గుజరాత్​లోని వీరావల్​లో చిక్కుకున్న విశాఖకు చెందిన మత్స్యకారులు నగరానికి చేరుకున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలోని క్వారంటైన్ కేంద్రంలో వారిని ఉంచారు. అక్కడ ఉన్న భోజన, వసతి సదుపాయాలను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరిశీలించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details