ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కె.కోటపాడులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

గ్రామాల్లో సైతం కరనా కోరలు చాచుతుంది. తాజాగా విశాఖ జిల్లా గొట్లం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా నిర్థారణ అయ్యింది.

By

Published : Jun 20, 2020, 9:46 AM IST

Published : Jun 20, 2020, 9:46 AM IST

first corona positive case in k kotapadu mandal
కె.కోటపాడులో మెుదటి కరోనా పాజిటివ్ కేసు

విశాఖ జిల్లా కె.కోటపాడు మండలంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గొట్లం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుడు విశాఖ కేజీహెచ్​లో కోపరేటివ్ సొసైటీలో ఉద్యోగి అని తెలిపారు. బాధితుడు విధులకు హాజరయ్యేందుకు గ్రామం నుంచే రాకపోకలు సాగిస్తుండేవాడని వివరించారు. ఈ క్రమంలోనే కరోనా సోకి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details