fire accident in visakha : విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చినతీనార్లలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది పూరిళ్లు దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున్న ఎగసిపడిన మంటలు చూసి.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి రెండు అగ్నిమాపక యంత్రాలు చేరుకుని.. ఎగసిపడుతున్న మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం.
fire accident : విశాఖలో అగ్నిప్రమాదం... 9 పూరిళ్లు దగ్ధం - విశాఖ జిల్లా వార్తలు
fire accident in visakha : విశాఖ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. చినతీనార్లలో మంటలు ఎగసిపడి.. తొమ్మిది పూరిళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు.
![fire accident : విశాఖలో అగ్నిప్రమాదం... 9 పూరిళ్లు దగ్ధం fire accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14875136-496-14875136-1648598132450.jpg)
fire accident