ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 7, 2020, 7:40 PM IST

ETV Bharat / state

యలమంచిలిలో మహిళల ద్వాదశి సహ పంక్తి భోజనాలు

విశాఖ జిల్లా యలమంచిలిలో తెల్లవారుజామున భక్తులు ద్వాదశి సహ పంక్తి భోజనాలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి రోజున మహిళలంతా ఉపవాస దీక్ష చేసి... మరుసటి రోజు తెల్లవారుజామున ద్వాదశి భోజనాలు చేస్తారు. ధనుర్మాసంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. గ్రామస్థులంతా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని, ఉపవాస దీక్ష విరమిస్తారు.

Females celebrat dhanurmasa dwadhasi
యలమంచిలిలో మహిళల ద్వాదశి సహఫంక్తి భోజనాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details