ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 24, 2020, 7:22 PM IST

ETV Bharat / state

చర్చలు విఫలం... ఆసుపత్రికి తాళం

ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్​ఖండ్ ప్రాజెక్టు ఆస్పత్రిలో వైద్య సేవల ప్రైవేటీకరణ అంశంపై గిరిజనులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో గిరిజనులు ఆగ్రహంతో ప్రాజెక్ట్ ఎస్ఈ కార్యాలయ ప్రాజెక్ట్ ఆస్పత్రికి తాళం వేశారు. వారం రోజుల్లో డెప్యూటేషన్​లో ఫార్మాసిస్ట్​ను నియమిస్తామని చెప్పిన అధికారులు నేటికీ నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనతో సోమవారం ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి.

Failed talks at Mach Khand Hospital
మాచ్​ఖండ్ ఆస్పత్రిలో విఫలమైన చర్చలు

మాచ్​ఖండ్ ఆస్పత్రిలో విఫలమైన చర్చలు

ABOUT THE AUTHOR

...view details