ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించటం హర్షనీయం' - latest news of capital issue

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తూ... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాపుసేనా నాయకులు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలవారు అత్యధికంగా విశాఖలోనే ఉన్నారని కాపుసేనా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నారాయణమూర్తి తెలిపారు.

excuitive capital of vishaka is good said by kapu members
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించటం హర్షనీయం

By

Published : Dec 27, 2019, 7:20 PM IST

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించటం హర్షనీయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details